लेटेस्ट न्यूज़

లాంగ్ వీకెండ్ ఎఫెక్ట్ తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ…

లాంగ్ వీకెండ్ ఎఫెక్ట్ తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ... ఉచిత సర్వదర్శనానికి 20 గంటలు తిరుమల తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గుడ్ ఫ్రైడే సెలవు ప్లస్ వీకెండ్ కలిసి రావడంతో భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనం...

శివయ్య సేవలో ప్రముఖులు 

శివయ్య సేవలో ప్రముఖులు శ్రీకాళహస్తి       స్థానిక శ్రీకాళహస్తీశ్వరాలయానికి శనివారం పలువురు ప్రముఖులు కుటుంబ సమేతంగా విచ్చేశారు. పంచాయతీ రాజ్ కమిషనర్ కృష్ణ తేజ, టీటీడీ బోర్డు సభ్యులు కాటసాని రామ్ భూపాల్...

జిల్లాలో పలువురు ఎస్సైలు బదిలీ

జిల్లాలో పలువురు ఎస్సైలు బదిలీ తిరుపతి సిటీ             తిరుపతి జిల్లాలో పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ సుబ్బారాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి వెస్ట్ పోలీస్...

తిరుపతి చిత్తూర్ కార్పొరేషన్ల డివిజన్లో పెంపు తిరుపతి కార్పొరేషన్ 50 నుంచి 66 చిత్తూరు కార్పొరేషన్ 50 నుంచి 60 డివిజన్లు పెయింట్స్ ఉత్తర్వులు

తిరుపతి చిత్తూర్ కార్పొరేషన్ల డివిజన్లో పెంపు తిరుపతి కార్పొరేషన్ 50 నుంచి 66 చిత్తూరు కార్పొరేషన్ 50 నుంచి 60 డివిజన్లు పెయింట్స్ ఉత్తర్వులు తిరుపతి టౌన్ రాష్ట్ర ప్రభుత్వం పలు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ వార్డులు డివిజన్లు పెంచుతూ...

నిత్య అన్నదాన ట్రస్ట్ కి విరాళం 

నిత్య అన్నదాన ట్రస్ట్ కి విరాళం ఐరాల  శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం నిత్య అన్నదానం ట్రస్ట్ కి విరాళం - 1,01,116/- రూపాయలు, దాత - శ్రీనివాసరావు, హిమబిందుగారు, విజయవాడ, వాస్తవ్యులు,...

గజరాజులు తిష్ట

చంద్రగిరి చంద్రగిరి మండలం తిరుపతి మదనపల్లి జాతీయ రహదారిలో మంగళవారం సాయంత్రం రెండు హల్చల్గ  చేశాయి సాయంత్రం నాలుగు గంటల సమయంలో రెండు గజరాజులు భాకరాపేట ఘాట్ రోడ్డుపైకి రావడంతో ఆ దారిలో వస్తున్నవాహనదారుడు...

ముక్కంటిని దర్శించిన కొడాలి నాని 

ముక్కంటిని దర్శించిన కొడాలి నాని శ్రీకాళహస్తి      స్థానిక శ్రీకాళహస్తీశ్వరాలయానికి మాజీ మంత్రి కొడాలి నాని ఆదివారం విచ్చేశారు. వీరికి మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు మున్నా రాయల్, బుల్లెట్ జయశ్యామ్ రాయల్  ఘనంగా...

తిరుపతి టిడిపి పార్లమెంట్ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవం

తిరుపతి టిడిపి పార్లమెంట్ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవం తిరుపతి టౌన్ టిడిపి తిరుపతి పార్లమెంట్ కార్యాలయంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన...

ముఖ్యమంత్రి పర్యటనలకు సర్వసిద్ధం

ముఖ్యమంత్రి పర్యటనలకు సర్వసిద్ధం నేడు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పి _4 కార్యక్రమంలో పాల్గొనునున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు :జిల్లా కలెక్టర్  డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి టౌన్ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పై ఆదివారం జిల్లా...

పంట పొలాల్లోకి వచ్చిన అడవి దుప్పిని సురక్షితంగా అడవిలోకి పంపించిన ఫారెస్ట్ సిబ్బంది

పంట పొలాల్లోకి వచ్చిన అడవి దుప్పిని సురక్షితంగా అడవిలోకి పంపించిన ఫారెస్ట్ సిబ్బంది బైరెడ్డిపల్లి గొల్ల చీమనపల్లి గ్రామంలో గురువారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి సమీపంలోని పంట పొలాల్లో ఉన్న రెడ్డప్ప రెడ్డి   బావిలో...

చంద్రబాబు స్నేహితుడు ఇంటికి వెళ్ళిన భువనేశ్వరి

చంద్రబాబు స్నేహితుడు ఇంటికి వెళ్ళిన భువనేశ్వరి -కుప్పం : సీఎం చంద్రబాబు స్నేహితుడు గ్యాస్ చంద్రశేఖర్ ఇంటికి వెళ్లి వారిని నారా భువనేశ్వరి ఆప్యాయంగా పలకరించారు. టిడిపి ఆవిర్భావం తర్వాత చంద్రబాబు కుప్పం వచ్చినప్పటి నుంచి...

పాలిటెక్నిక్ విద్యార్థులను అభినందించిన భువనేశ్వరి 

పాలిటెక్నిక్ విద్యార్థులను అభినందించిన భువనేశ్వరి కుప్పం : కుప్పం డాక్టర్ వై.సి. జేమ్స్ యేన్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను నారా భువనేశ్వరి అభినందించారు. పలువురు విద్యార్థులు సాంకేతిక విభాగాల్లో జాతీయ, ప్రాంతీయ స్థాయిలో...

ననియాల అటవీ సమీప ప్రాంతంలో జంట ఏనుగులు..ప్రజల అప్రమంతంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచన

ప్రజల అప్రమంతంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచన రామకుప్పం:మండలంలోని  ననియాల అటవీ సమీప ప్రాంతంలో జంట ఏనుగులు రాత్రి సమయాల్లో సంచరిస్తున్నాయని అటవీ అధికారులు తెలిపారు. గురువారం రాత్రి జంట ఏనుగులు ననియాల పరిసర...

స్వర్ణంద్ర సాదనే లక్ష్యం గా చంద్రబాబు నాయుడి పాలన..సతీమణి నారా భువనేశ్వరి

స్వర్ణంద్ర సాదనే లక్ష్యం గా చంద్రబాబు నాయుడి పాలన..! రామకుప్పం :స్వ ర్నాంద్ర, స్వర్ణ కుప్పం లక్ష్యం దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తున్నారని సి ఏం సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు....

 ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు : కమిషనర్ పి నరసింహ ప్రసాద్ 

 ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు : కమిషనర్ పి నరసింహ ప్రసాద్ చిత్తూరు అర్బన్ : నగరంలోని ప్రధాన వీధుల్లో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ పి నరసింహ ప్రసాద్ చెప్పారు. గురువారం మధ్యాహ్నం...

నారా భువనేశ్వరి మూడవరోజు పర్యటన 

నారా భువనేశ్వరి మూడవరోజు పర్యటన శాంతిపురం : • కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా 3వ రోజు పలు కార్యక్రమాల్లో భాగంగా నారా భువనేశ్వరి గురువారం • శాంతిపురం మండలం శివ పురంలోని నివాసంలో...

పట్ట పగలే పొలాల్లోనే ఏనుగుల తిష్ట

పట్ట పగలే పొలాల్లోనే ఏనుగుల తిష్ట కూచివారిపల్లి రైతుల బేజారు చంద్రగిరి చంద్రగిరి మండలం కూచివారిపల్లి గ్రామ రైతులు గజరాజుల ధాటికి విలవిలలాడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఏనుగుల మంద గ్రామంలోని పంట పొలాలపై పడి...

పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో పూర్వ విద్యార్థినుల సమ్మేళనం

పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో పూర్వ విద్యార్థినుల సమ్మేళనం క్యాంపస్ : శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో పూర్వ విద్యార్థినుల సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల...

శ్రీనివాసమంగాపురం బ్రిడ్జి వద్ద తాత్కాలిక మరమత్తులు

శ్రీనివాసమంగాపురం బ్రిడ్జి వద్ద తాత్కాలిక మరమత్తులు చంద్రగిరి మండలంలోని చంద్రగిరి- శ్రీనివాసమంగాపురం మార్గంలోని జాతీయ రహదారి ఫ్లైఓవర్ వద్ద మరమత్తులకు గురైన రోడ్డును తాత్కాలికంగా మరమత్తులు చేపట్టారు. శ్రీనివాసమంగాపురం వద్ద జాతీయ రహదారి ఫ్లైఓవర్ వద్ద...

మహిళలకు సైబర్ నేరాలపై అవగాహన

మహిళలకు సైబర్ నేరాలపై అవగాహన తిరుపతి సిటీ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు మహిళా డీఎస్పీ శ్రీలత ఆధ్వర్యంలో మహిళలకు శక్తి టీమ్ పోలీసులు విస్తృతంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ...