తనదాకా వస్తే..!
పూర్వం కిరణ్మాయారణ్యంలో ఓ తాగునీటి కొలను వుండేది. ఆ కొలనులో అటవీ జంతవులులన్నీ నీటి దాహం తీర్చుకునేవి.
ఓ రోజు అడవికి పెద్ద సింహం వచ్చింది. బాగా ఆకలిగా వున్న అది జంతువుల...
మార్గదర్శి!
విశాలపురిని విశాలాక్షుడు పాలించేవాడు. ఆయన గొప్ప దార్శనికుడు. అందువల్ల రాజ్యంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా వెంటనే సమర్థవంతంగా పరిష్కరించి మెప్పుపొందేవాడు.
విశాలాక్షుడి పాలనలో విశాలపురి ప్రజలకు ఏ లోటూ లేకుండా హాయిగా సాగిపోతున్న...
మృగరాజు మనసు
చిత్రకూట దుర్గాన్ని పెద్ద సింహం పాలించేది. తన పాలనలో అంతా అవినీతిమయం అయిపోయింది. తనకు సలహాలిచ్చే నక్క మాయమాటలు నమ్మి మృగరాజు ఆర్ధిక శాఖ మంత్రిగా నియమించింది. ఇక నక్క మృగరాజు ఖజానా...
నిజమైన బహుమతి!
చిన్నసూరి పెద్ద కవి. తన కవితలు వినిపిస్తూ రాజు చిన్మయానంద వద్ద చిన్నచిన్న బహుమతులు పొందేవాడు.
ఆ బహుమతులతో చిన్నయసూరి ఆనందించి ఇంటికెళ్లేవాడు.
తనకు వస్తున్న బహుమతులతో ఇల్లు గడిచేది కాదు. ఇంట్లో పిల్లలు,...
దుష్టబుద్ధి!
చైతన్య పురిని చైతన్యుడు పాలించేవాడు. పక్కనే గోవర్థనగిరి రాజ్యం వుంది. గోవర్థనగిరిని గోపాలుడు పాలించేవాడు.
చైతన్యపురంలో ఎక్కువగా పశువైద్యులు వున్నారు. గోవర్థనగిరిలో పాడి ఆవులు కలిగిన రైతులు వున్నారు. అందుచేత రెండు దేశాల మధ్య...
దొంగ ధర్మబుద్ధి!
పూర్వం ధర్మయ్య అనే ఓ దొంగ వుండేవాడు. అతనికి నల్గురు కొడుకులు వుండేవారు. వారిని బాగాచదివించి ప్రయోజకుల్ని చేశాడు. వారిలో ఒకరు డాక్టరు అయ్యాడు. మూడవ వాడు ఇంజినీరు, నాల్గవ వాడు ఐసెస్ అధికారి...