చంద్రగిరి
చంద్రగిరి మండలం తిరుపతి మదనపల్లి జాతీయ రహదారిలో మంగళవారం సాయంత్రం రెండు హల్చల్గ చేశాయి సాయంత్రం నాలుగు గంటల సమయంలో రెండు గజరాజులు భాకరాపేట ఘాట్ రోడ్డుపైకి రావడంతో ఆ దారిలో వస్తున్నవాహనదారుడు...
పాలిటెక్నిక్ విద్యార్థులను అభినందించిన భువనేశ్వరి
కుప్పం : కుప్పం డాక్టర్ వై.సి. జేమ్స్ యేన్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను నారా భువనేశ్వరి అభినందించారు. పలువురు విద్యార్థులు సాంకేతిక విభాగాల్లో జాతీయ, ప్రాంతీయ స్థాయిలో...
ప్రజల అప్రమంతంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచన
రామకుప్పం:మండలంలోని ననియాల అటవీ సమీప ప్రాంతంలో జంట ఏనుగులు రాత్రి సమయాల్లో సంచరిస్తున్నాయని అటవీ అధికారులు తెలిపారు. గురువారం రాత్రి జంట ఏనుగులు ననియాల పరిసర...
స్వర్ణంద్ర సాదనే లక్ష్యం గా చంద్రబాబు నాయుడి పాలన..!
రామకుప్పం :స్వ ర్నాంద్ర, స్వర్ణ కుప్పం లక్ష్యం దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తున్నారని సి ఏం సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు....
ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు : కమిషనర్ పి నరసింహ ప్రసాద్
చిత్తూరు అర్బన్ : నగరంలోని ప్రధాన వీధుల్లో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ పి నరసింహ ప్రసాద్ చెప్పారు. గురువారం మధ్యాహ్నం...
మహిళలకు సైబర్ నేరాలపై అవగాహన
తిరుపతి సిటీ
జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు మహిళా డీఎస్పీ శ్రీలత ఆధ్వర్యంలో మహిళలకు శక్తి టీమ్ పోలీసులు విస్తృతంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ...
తిరుమలలో రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఘన స్వాగతం
తిరుమల
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శుక్రవారం సాయంత్రం తిరుమలలోని గాయత్రి నిలయంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, టీటీడీ ఈవో ...
అక్రమ గ్యాస్ గోదాముపై విజిలెన్స్ దాడులు
శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామ్ కాలనీలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ గ్యాస్ గోదాముపై తిరుపతి విజిలెన్స్ అధికారులు శుక్రవారం చేశారు. అక్కడ నిలవంచిన కమర్షియల్, డొమెస్టిక్,...
శివయ్య సేవలో ప్రముఖులు
శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మద్రాసు హైకోర్టు జడ్జి కుమారప్పన్, కేరళ హైకోర్టు జడ్జి నగరేష్, ఆంధ్రప్రభ ఎండి గౌతమ్ లు కుటుంబ...