लेटेस्ट न्यूज़

తిరుమలలో రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఘన స్వాగతం

తిరుమలలో రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఘన స్వాగతం తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శుక్రవారం సాయంత్రం తిరుమలలోని గాయత్రి నిలయంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, టీటీడీ ఈవో ...

యల్లంపల్లిలో ఏనుగుల గుంపు హల్చల్

యల్లంపల్లిలో ఏనుగుల గుంపు హల్చల్ చంద్రగిరి చంద్రగిరి మండలం, ఎల్లంపల్లెలో ఏనుగుల మంద కలకలం రేపింది. గత వారం రోజులుగా గ్రామంలోనే గజరాజులు తిష్ఠ వేశాయి. రాత్రి వేళల్లో పంట పొలాలపై ఏనుగులు విరుచుకుపడుతున్నాయి. ఏనుగుల దాడిలో...

అక్రమ గ్యాస్ గోదాముపై విజిలెన్స్ దాడులు

అక్రమ గ్యాస్ గోదాముపై విజిలెన్స్ దాడులు శ్రీకాళహస్తి     శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామ్  కాలనీలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ గ్యాస్ గోదాముపై తిరుపతి విజిలెన్స్ అధికారులు శుక్రవారం చేశారు. అక్కడ నిలవంచిన కమర్షియల్, డొమెస్టిక్,...

శివయ్య సేవలో ప్రముఖులు

శివయ్య సేవలో ప్రముఖులు శ్రీకాళహస్తి      శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మద్రాసు హైకోర్టు జడ్జి కుమారప్పన్, కేరళ హైకోర్టు జడ్జి నగరేష్, ఆంధ్రప్రభ ఎండి గౌతమ్ లు కుటుంబ...

ఒంటిమిట్ట రాములవారి కల్యాణానికి రాష్ట్ర గవర్నరు,ముఖ్యమంత్రి కి ఆహ్వానం

ఒంటిమిట్ట రాములవారి కల్యాణానికి రాష్ట్ర గవర్నరు,ముఖ్యమంత్రి కి ఆహ్వానం తిరుమల కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయ శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏప్రిల్‌ 1వ తేదీన ప్రతిష్టాత్మకంగా జరుగనున్న శ్రీసీతారాముల కల్యాణానికి విచ్చేయాలని రాష్ట్ర గవర్నర్...

చెంగాలమ్మ ఆలయంలో ఉగాది ఉత్సవాల్లో ప్రముఖులు…

చెంగాలమ్మ ఆలయంలో ఉగాది ఉత్సవాల్లో ప్రముఖులు... సూళ్లూరుపేట సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానము నందు పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భముగా శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారు చందన అలంకారములో భక్తులకు నిజరూప...

 సినీనటుడు మోహన్‌బాబును కలసిన చెవిరెడ్డి

సినీనటుడు మోహన్‌బాబును కలసిన చెవిరెడ్డి చంద్రగిరి  ప్రముఖ సినీనటుడు పద్మశ్రీ డాక్టర్‌ మోహన్‌ బాబును రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ మాజీ విప్ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి కుటుంబ సమేతంగా...

ఇద్దరు ముద్దాయిలు అరెస్టు

ఇద్దరు ముద్దాయిలు అరెస్టు. రైల్వేకోడూరు. తిరుపతి జిల్లా ఎస్పి ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, రేణిగుంట డి.ఎస్.పి వై. శ్రీనివాసరావు సూచనల మేరకు ఒక కీలక కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు కోడూరు రూరల్ పోలీస్...

ఆముదాలకోన ఎస్టీ కాలనీలో గజరాలు భీభత్సం చెరుకు, పంట పొలాలను ధ్వసం చేసిన ఏనుగులు భయాందోళనలో గ్రామస్తులు.

ఆముదాలకోన ఎస్టీ కాలనీలో గజరాలు భీభత్సం చెరుకు, పంట పొలాలను ధ్వసం చేసిన ఏనుగులు భయాందోళనలో గ్రామస్తులు. చంద్రగిరి  చంద్రగిరి మండలం, కర్రోడ్డుపల్లె పంచాయతీ, ఆముదాలకోన ఎస్టీ కాలనీలో ఏనుగులు చెరుకు, పంట పొలాలపై శనివారం రాత్రి...

ప్రభుత్వం దృష్టికి   నేతమ్స్ షుగర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బకాయిలు

ప్రభుత్వం దృష్టికి   నేతమ్స్ షుగర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బకాయిలు  చిత్తూరు : నిండ్ర మండల పరిధిలోని నేతమ్స్ షుగర్స్ ప్రైవేట్ లిమిటెడ్  బకాయిల అంశంపై ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయి బకాయిలు చెల్లించడానికి నా...

నేడు కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

నేడు కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక చిత్తూరు :మార్చి నెల 16 వ తేదీన సోమవారం జిల్లా కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం,...

తనదాకా వస్తే..!

తనదాకా వస్తే..! పూర్వం కిరణ్మాయారణ్యంలో ఓ తాగునీటి కొలను వుండేది.  ఆ కొలనులో అటవీ జంతవులులన్నీ నీటి దాహం తీర్చుకునేవి. ఓ రోజు అడవికి పెద్ద సింహం వచ్చింది. బాగా ఆకలిగా వున్న అది జంతువుల...

మార్గదర్శి!

మార్గదర్శి! విశాలపురిని విశాలాక్షుడు పాలించేవాడు. ఆయన గొప్ప దార్శనికుడు. అందువల్ల రాజ్యంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా వెంటనే సమర్థవంతంగా పరిష్కరించి మెప్పుపొందేవాడు. విశాలాక్షుడి పాలనలో విశాలపురి ప్రజలకు ఏ లోటూ లేకుండా హాయిగా సాగిపోతున్న...

వినాయక స్వామి వారికి వెండి వస్తువులు వితరణ

వినాయక స్వామి వారికి వెండి వస్తువులు వితరణ ఐరాల    శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి వెండి తొండము మరియు హస్తములు, విరాళం సుమారు బరువు 2 కిలోల 700 గ్రాములు, సుమారు విలువ  3,50,000/-...

మృగరాజు  మనసు

మృగరాజు  మనసు చిత్రకూట దుర్గాన్ని పెద్ద సింహం పాలించేది. తన పాలనలో అంతా అవినీతిమయం అయిపోయింది. తనకు సలహాలిచ్చే నక్క  మాయమాటలు  నమ్మి మృగరాజు ఆర్ధిక శాఖ మంత్రిగా  నియమించింది. ఇక నక్క  మృగరాజు  ఖజానా...

తిరుమలలో దివ్వెల మాధురి,తనుజ ఓవరెక్షన్ పై కేసునమోదు

తిరుమలలో దివ్వెల మాధురి,తనుజ ఓవరెక్షన్ పై కేసునమోదు తిరుమల తిరుమల కొండపై చేస్తున్న వింత చేష్టల కారణంగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. కేవలం లైక్స్ వ్యూస్ పెంచుకోవడం కోసం లేదంటే సోషల్ మీడియా వార్తల్లో...

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీతారలు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీతారలు తిరుమల  తిరుమల శ్రీవారిని శుక్రవారం నాడు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. దర్శించుకున్న వారిలో సినీ నటి జాన్వీ క‌పూర్, నటి మహేశ్వరి, సినీ నటి రుక్మిణి వసంత్ వున్నారు.వీరికి ఆలయ...

నిజమైన బహుమతి!

నిజమైన బహుమతి! చిన్నసూరి పెద్ద కవి. తన కవితలు వినిపిస్తూ రాజు చిన్మయానంద వద్ద చిన్నచిన్న బహుమతులు పొందేవాడు. ఆ బహుమతులతో చిన్నయసూరి  ఆనందించి ఇంటికెళ్లేవాడు. తనకు వస్తున్న బహుమతులతో ఇల్లు గడిచేది కాదు. ఇంట్లో పిల్లలు,...

దుష్టబుద్ధి!

దుష్టబుద్ధి! చైతన్య పురిని చైతన్యుడు పాలించేవాడు.  పక్కనే గోవర్థనగిరి రాజ్యం వుంది.  గోవర్థనగిరిని గోపాలుడు పాలించేవాడు. చైతన్యపురంలో ఎక్కువగా పశువైద్యులు వున్నారు. గోవర్థనగిరిలో  పాడి ఆవులు కలిగిన రైతులు వున్నారు.  అందుచేత రెండు దేశాల మధ్య...

దొంగ ధర్మబుద్ధి!    

దొంగ ధర్మబుద్ధి!                  పూర్వం ధర్మయ్య అనే ఓ దొంగ వుండేవాడు. అతనికి నల్గురు కొడుకులు వుండేవారు. వారిని బాగాచదివించి ప్రయోజకుల్ని చేశాడు.    వారిలో ఒకరు డాక్టరు అయ్యాడు. మూడవ వాడు ఇంజినీరు, నాల్గవ వాడు ఐసెస్‌ అధికారి...

పాలనలో ఏఐ విప్లవం.. అన్ని శాఖల్లోనూ వాడాలని సీఎం ఆదేశం!

ప్రభుత్వంలోని అన్ని శాఖల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగించుకోవడం ద్వారా పాలనా సామర్థ్యాన్ని మరింత పెంచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం...

పెండింగ్ బకాయిలు చెల్లించాల్సిందే: రామచందర్ రావు

తెలంగాణ రాష్ట్రంలోని విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ భారీ ఆందోళన చేపట్టింది. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వేదికగా సోమవారం...