ప్రభుత్వంలోని అన్ని శాఖల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగించుకోవడం ద్వారా పాలనా సామర్థ్యాన్ని మరింత పెంచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం...
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'పెద్ది' కీలక దశకు చేరుకుంది. వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు...
వెస్టిండీస్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఘనవిజయం సాధించి సెమీఫైనల్కు దూసుకెళ్లిన టీమిండియాపై క్రికెట్ గాడ్, భారతరత్న సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో ఒంటిచేత్తో జట్టును గెలిపించిన సంజు శాంసన్...
లాంగ్ వీకెండ్ ఎఫెక్ట్ తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ...
ఉచిత సర్వదర్శనానికి 20 గంటలు
తిరుమల
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గుడ్ ఫ్రైడే సెలవు ప్లస్ వీకెండ్ కలిసి రావడంతో భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనం...
శివయ్య సేవలో ప్రముఖులు
శ్రీకాళహస్తి
స్థానిక శ్రీకాళహస్తీశ్వరాలయానికి శనివారం పలువురు ప్రముఖులు కుటుంబ సమేతంగా విచ్చేశారు. పంచాయతీ రాజ్ కమిషనర్ కృష్ణ తేజ, టీటీడీ బోర్డు సభ్యులు కాటసాని రామ్ భూపాల్...
జిల్లాలో పలువురు ఎస్సైలు బదిలీ
తిరుపతి సిటీ
తిరుపతి జిల్లాలో పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ సుబ్బారాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి వెస్ట్ పోలీస్...
మార్చి నెల ప్రారంభం కావడంతో ఎండల తీవ్రత పెరిగింది. తిరుపతి వంటి ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో...